Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసిన అంగన్వాడీలు

India | Aug 21, 2025
విశాఖ: అంగన్‌వాడీల ఆందోళన అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం విశాఖలో ఆందోళన జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్స్‌ నల్ల రిబ్బన్లు ధరించి గురువారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్‌వాడీలకు వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలను కల్పించడంలో విఫలమైందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us