Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: చంపాపేట డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం: కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Aug 22, 2025
చంపాపేట డివిజన్లోని క్రాంతి నగర్ లో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ పనులను కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో రహదారులను అధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని చంపాపేట డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us