Download Now Banner

This browser does not support the video element.

సైదాపురం మండలంలోని ఊటుకూరులో ఆర్డీవో అనూష ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయం సేకరణ

Gudur, Tirupati | Sep 10, 2025
సైదాపురం మండలంలోని ఊటుకూరులో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వెంకట క్లిష్ట మైనింగ్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమైంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నెల్లూరు ఆర్డీవో అనూష తదితరులు పాల్గొన్నారు.మైనింగ్ అనుమతికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామస్ధులు తెలిపారు. ఒకరిద్దరు మాత్రం మైనింగ్ సర్వే సెంటర్లలో తాము సాగు చేసుకుంటున్న భూములున్నాయని, న్యాయం చేయాలని ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us