Install App
ghbharath12
This browser does not support the video element.
తాడిపత్రి: ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసిన యాడికి మండల పోలీసులు, ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు
India | Jul 30, 2025
యాడికి మండలంలోని వేములపాడు వద్ద జాతీయ రహదారిపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్ట ర్లను బుధవారం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!