Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: తండ్రి పై కత్తెరతో దాడి చేసిన కొడుకు పై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 7, 2025
భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి నరసింహా పూర్తి 56 పై తన కొడుకు కత్తెరతో దాడి చేయగా భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us