Download Now Banner

This browser does not support the video element.

అనుపాలెం రోడ్డు ప్రమాద బాధితులు పిడుగురాళ్లలో ధర్నా చెదరగొట్టిన పోలీసులు

India | Aug 31, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపై లారీ మరియు ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారిని గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆర్టీసీ బస్సులో ఉన్న సుమారు 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారి బంధువులు పిడుగురాళ్ల పట్నంలో ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us