Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు-- మట్టి విగ్రహాలు ముద్దు : వేంపల్లి లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి

Pulivendla, YSR | Aug 25, 2025
పర్యావరణం కన్నతల్లి లాంటి ది . ప్రాణుల మనుగడ పర్యావరణం పై ఆధారపడి ఉంటుంది.పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ,కాపాడుకోవడం మనందరి బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతిదీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో, రసాయనాలతో కూడిన భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం, పూజలు చేయడం, తర్వాత చెరువుల్లో గాని, కాలువల్లో గాని ,జలాశయాలలో గాని నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం జరుగుతా ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us