Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: దరోగ పల్లి లో గుండెపోటుతో మరణించిన కోనేరు వీరాభిమాని జెట్టి బాపు పాడెను మోసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 31, 2025
పెంచికల్పేట్ మండలంలోని దరోగపల్లి గ్రామానికి చెందిన జెట్టి బాపు శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాపు పార్తివదేహానికి నివాళులు అర్పించి అనంతరం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని పాడెను మోసారు. జెట్టి బాపుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేవానికి గురయ్యారు,
Read More News
T & CPrivacy PolicyContact Us