Download Now Banner

This browser does not support the video element.

ఉప్పాడ ముంపు ప్రాంతంలో మత్స్యకార నాయకులతో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ

Pithapuram, Kakinada | Sep 11, 2025
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురువారం ఉదయం 11 గంటలకు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ, మాయాపట్నం గ్రామాల్లో పర్యటించారు. అలల తాకిడికి ధ్వంసమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని మత్స్యకారులు తమ ఆవేదనను వర్మ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us