నవంబర్ నెలలోపు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పండ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారుల ఆదేశించారు తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పండ్ల పురోగతిపై శనివారం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు సెప్టెంబర్ చివరి లోపు తాత్కాలిక కమాండ్ కంట్రోల్ సెంటర్ పండ్లు పూర్తి కావాలని సంబంధిత ఏజెన్సీ అధికారులను ఆదేశించారు.