Download Now Banner

This browser does not support the video element.

ఆక్రమణల కూల్చివేతకు నిరసనగా రోడ్ ఎక్కిన బాధితులు

Tiruvuru, NTR | Sep 12, 2025
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట పట్టణంలోని సత్తుపల్లి రోడ్ లో ప్రభుత్వ భూములు ఉన్న అక్రమ ఆక్రమణలను అధికారులు కూల్చివేయడంతో బాధితులు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోడ్డు ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us