Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన కర్నూలు జిల్లా: కలెక్టర్ పి. రంజిత్ బాషా

India | Aug 22, 2025
కర్నూలు జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ -2024 కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us