పూ ట్లూరు ,ఎల్లనూరు మండల కేంద్రాల్లో ప్రజలకు గణేష్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. గురువారం రాత్రి 7 గంటల10 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ఎవరైనా అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవని సిఐ సత్తిబాబు హెచ్చరించారు.