Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు నగరంలో ఆకట్టుకుంటున్న పడవల వెళుతున్న మట్టి వినాయకుడు దర్శనం

India | Aug 27, 2025
కర్నూలు నగరంలో వినాయక చవితి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో వినాయకుల మండపాలను ఏర్పాటు చేసి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని మించిన బజార్లో 10 ఎలుకలు వినాయకుని పడవలో తీసుకోని వెళుతున్నట్లు వినాయకుని ప్రతిష్టించారు. 40 సంవత్సరాలుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని ఇందులో భాగంగా ఈ ఏడాది పర్యావరణానికి హాని కలిగించకుండా పడవలో వినాయకుని పెట్టి పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us