Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 14 15 తేదీల్లో జరిగే జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ కు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అధికార యంత్రాంగం

India | Sep 7, 2025
సెప్టెంబర్ 14 15వ తేదీల్లో తిరుపతి జిల్లాలో జరిగే జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తో కలిసి చంద్రగిరి కోట నందు ముందస్తు ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అలాగే తదితరు అధికారులు పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us