Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: పోలీస్ కార్యాలయంలో 36 మంది బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన SP వకుల్ జిందల్

Vizianagaram, Vizianagaram | Aug 25, 2025
PGRS కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 36 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలు 8, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 12 ఉన్నాయన్నారు. వారం రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us