Download Now Banner

This browser does not support the video element.

తిరుపతిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

India | Sep 12, 2025
తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకోండి తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది మృతుడు 35 సంవత్సరాలు వయసు కలిగిన ఉన్నాడని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు మృతుడిని ఎవరైనా గుర్తించిన ఎడల వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us