Download Now Banner

This browser does not support the video element.

ఇరు వర్గాల ఘర్షణ పై డిఎస్పి వెంకటేశ్వర్లు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విచారణ

Anantapur Urban, Anantapur | Aug 25, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం గోరి దిండ్ల తండా వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణకు సంబంధించి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి విచారించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు వర్గాల వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి ఇరువర్గాలతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us