Download Now Banner

This browser does not support the video element.

నరసన్నపేట: పట్టణంలోని ఓ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం: ఏఎస్ఐ తులసి నాయుడు

Narasannapeta, Srikakulam | Apr 22, 2024
నరసన్నపేటలోని ఓ బావిలో గుర్తు తెలియని మృత దేహం లభించిందని ఏఎస్ఐ తులసి నాయుడు సోమవారం తెలిపారు. శివనగర్ కాలనీ వద్ద కసవమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో మృతదేహం కనిపించిందని తెలిపారు. అయితే 3 రోజుల క్రిందట బావిలో పడినట్లు గుర్తించామని వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us