Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సింగూరు జలాశయానికి వచ్చి చేరుతున్న 76,736 క్యూసెక్కుల వరద నీరు

Sangareddy, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయానికి ఆదివారం సాయంత్రం వరకు 76,736 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 29 టీఎంసీలు గాను ప్రస్తుతం 19 టిఎంసిలకు చేరుకున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us