బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఈవీఎం గోదాములు వనపర్తి జిల్లా రాజకీయ పార్టీ ప్రతినిధులతో త్రైమాసిక తనిఖీలో భాగంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ సమగ్ర నివేదికను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు ఈవీఎంలు వివి పాడ్లను భద్రపరిచి నివేదికను సమర్పిస్తున్నట్లు సూచించారు గోదాం వద్ద కట్టుదిట్టమైన పోలీసునిగా 24 గంటలు ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధించి జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.