Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ప్రజా కొనుగోలు శక్తిని పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ స్లాబ్ లను తగ్గించారు :ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Adilabad Urban, Adilabad | Sep 23, 2025
ప్రజా కొనుగోలు శక్తిని పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ స్లాబ్ లను తగ్గించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రధాని ఏ మంచి పని చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలకు కడుపు మంట ఉంటుందని ఎద్దేవా చేశారు. నాలుగు స్లాబ్ లను జీఎస్టీని రెండు స్లాబ్ లకు కుదించారని పేర్కొన్నారు. తగిన జిఎస్టి రేట్లతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని ఆయా పార్టీలు మాట్లాడడం సరికాదన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us