Download Now Banner

This browser does not support the video element.

చెత్త పన్ను వేసి రాష్ట్రంలోని చెత్తను ఎక్కడికక్కడ వదిలి వెళ్లారు, గత ప్రభుత్వం పై మండిపడిన మంత్రి నారాయణ

Anantapur Urban, Anantapur | Sep 8, 2025
గత ప్రభుత్వ హయాంలో ప్రజలపై చెత్త పన్ను వేసి రాష్ట్రంలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ వదిలి వెళ్ళిపోయారని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించని ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us