Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేసిన కమిషనర్ రామ్ చరణ్ రెడ్డి

Narsapur, Medak | Aug 26, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిషనర్ రామ్ చరణ్ రెడ్డి అన్నారు .మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీలోని పలువురు మహిళలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us