Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: మహిళలను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: జిల్లా షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ విజయలక్ష్మి

Nagarkurnool, Nagarkurnool | Aug 22, 2025
మహిళలను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా షీ టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పాలెం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us