Download Now Banner

This browser does not support the video element.

మధిర: మధిర రూరల్ మండలంలో అనుమానంతో భార్యను కత్తితో పొడిచిన భర్త, తీవ్ర గాయాలు

Madhira, Khammam | Aug 24, 2025
భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడికి పాల్పడిన ఘటన మధిర రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర మండలం మాటూరుకు చెందిన 30 ఏళ్ల సూర్యనారాయణ 26 ఏళ్ల తన భార్య సాయి నాగలక్ష్మి పై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నాగలక్ష్మికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మధిర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us