Download Now Banner

This browser does not support the video element.

తొర్రూర్: తొర్రూరులో మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ఈరోజు బట్టలు దండం పై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వివాహిత మృతి

Thorrur, Mahabubabad | Jun 3, 2025
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద, బట్టలు దండంపై అరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై, తోరూర్ పట్టణానికి చెందిన ఓరుగంటి శైలజ అనే 35 సంవత్సరాల వివాహిత మృతి చెందింది, దీంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us