Download Now Banner

This browser does not support the video element.

వర్ని: ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని రుద్రూర్ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రేషన్ డీలర్లు

Varni, Nizamabad | Aug 25, 2025
ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రేషన్ డీలర్ల కమిషన్ ఇప్పించాలంటూ రుద్రూర్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తహసీల్దార్ కార్యాలయం లో. వినతి పత్రం అందజేశారు. రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్, మే, జూన్ మాసంలో మూడు నెలల బియ్యాన్ని అత్యంత పాదదర్శకంగా జిల్లాలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కమిషన్ విడుదల చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us