Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నిమ్మాడలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు

Srikakulam, Srikakulam | Aug 30, 2025
కోటబొమ్మాళిలోని నిమ్మాడలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.అనంతరం డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో DAP పిచికారీ చేశారు. వ్యవసాయ జేడీ త్రినాధ్, రైతులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us