Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగర శివారులో రైలు కింద పడి మృతి చెందిన మృతుడు నేషనల్ పార్క్ ఏరియాకు చెందిన చల్ల మల్లికార్జున గా గుర్తింపు

Anantapur Urban, Anantapur | Sep 28, 2025
అనంతపురం నగర శివారులోని రైలు కింద పడి మృతి చెందిన మృతుడి ఆచూకీలభ్యమైందని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. మృతుడు అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ పరిసర ప్రాంతానికి చెందిన చల్ల మల్లికార్జునగా గుర్తించామని తెలిపారు. మృతుడు గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తూ ఉండేవాడని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు మృతుడిని గుర్తించారన్నారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us