Download Now Banner

This browser does not support the video element.

వైసిపి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు 8 మందిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు

Ongole Urban, Prakasam | Sep 7, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం 8 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండు రవితో పాటుగా మరో ఏడుగురుపై కేసు నమోదు చేశారు ఒంగోలు డిఎస్పీ ఆఫీస్ వద్ద అనుమతి లేకుండా నిరసన ధర్నా నిర్వహించిన మీదుగా వారిపై కేసు నమోదు చేసి అనంతరం 41 నోటీసు ఇచ్చి వారిని విడుదల చేశారు అయితే ఆదివారం ఉదయం 45వ డివిజన్ మారుతి నగర్ గణేష్ వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన గొడవకు నిరసనగా వైసీపీ నేతలు స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us