Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సంజీవ్ పురం గ్రామంలో భూ సమస్యల వలన ఉమాదేవి అనే మహిళ రైతుకు, శ్రీనివాస్ నాయుడుతో ప్రాణహాని పోలీసులు కేసు నమోదు చేసి

Singanamala, Anantapur | Aug 27, 2025
సంజీపురం గ్రామంలోనే భూ తగాదాల వలన ఘర్షణ చోటు చేసుకున్నట్లు బాధ్యతరాలు ఉమాదేవి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం మూడు గంటల 50 నిమిషాల సమయంలో గొడవపడినట్లు బాధ్యతరాలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us