Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ కు 80 అర్జీలు ప్రజలు అందించినట్లుగా అధికారులు ప్రకటన

Ongole Urban, Prakasam | Aug 25, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 80 ఫిర్యాదు అందినట్లుగా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలన నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలకు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us