Download Now Banner

This browser does not support the video element.

పైపల్లిలో కొండచిలువ హల్చల్. గొర్రెల మందలోకి చేరి గొర్రెను చంపి తిన్న భారీ సర్పం

Puttaparthi, Sri Sathyasai | Sep 30, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం పై పల్లిలో కొండచిలువ అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేసింది. గొర్రెల మందలోకి చేరిన భారీ సర్పం ఒక గొర్రెల చంపి అమాంతం మింగేసింది. మరో గొర్రెను చంపే ప్రయత్నం చేస్తుండగా గుర్తించిన గొర్రెల యజమాని విజయ్ అటవీ అధికారులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు భారీ కొండచిలువను వైల్డ్ కేర్ కరుణా సొసైటీ సిబ్బంది సహాయంతో చాకచక్యంగా బంధించి అభయారణ్యంలో వదిలిపెట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us