Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఎచ్చెర్ల సమీపంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు యువత నాయకుడు మెండ దాస్ నాయుడు ఆధ్వర్యంలో ధర్నా

Srikakulam, Srikakulam | Jun 9, 2025
ఎచ్చెర్ల సమీపంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు యువత నాయకుడు మెండ దాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. అమరావతి రాజధాని, రైతుల పట్ల ఆ ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడటం దారుణమన్నారు. ఆందోళన చేసి సాక్షి కార్యాలయానికి తాళం వేశారు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us