Download Now Banner

This browser does not support the video element.

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ రమేష్ బాబు

Banaganapalle, Nandyal | Aug 31, 2025
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు సీఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులు తమ నేర వృత్తిని విడిచిపెట్టి ప్రశాంత వాతావరణంలో జీవితాన్ని గడపాలని సూచించారు. నేరాలు చేయడం పట్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారని, కుటుంబంలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఐ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us