Download Now Banner

This browser does not support the video element.

భీమవరపుకోటలో డ్రోన్ ద్వారా పిచికారి విధానాన్ని రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు

Prathipadu, Kakinada | Sep 10, 2025
కాకినాడ జిల్లా భీమవరపుకోట జగన్నాధపురం ప్రాంతాలలో రైతులకు డ్రోన్ ద్వారా పిచికారి చేసే విధానాన్ని మండల ఏపీవో తో పాటు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం అవగాహన కల్పించారు. రైతులకు ఏ విధంగా ఉపయోగం కలుగుతుందో ముందుగా వివరించారు.అనంతరం లైవ్లో పిచికారి చేసి రైతులందరికీ అవగాహన కల్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us