Download Now Banner

This browser does not support the video element.

మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న నూతన ఐటీడీఏ పిఓ తిరుమణి శ్రీ పూజ

Paderu, Alluri Sitharama Raju | Sep 8, 2025
ఆదివాసి ప్రాంతాల్లో పెద్ద ఐటీడీఏ అయినా పాడేరు ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారిగా విధులకు వచ్చిన తిరుమణిశ్రీ పూజ మన్యం ఆరాధ్య దేవత పాడేరు మోదకొండ మామ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక జ్ఞాపకం అందజేసి ఘనంగా సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us