Download Now Banner

This browser does not support the video element.

నివాసాల మాదిరిగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోటనందూరు ఎంపీడీవో వెంకటరమణ పిలుపు

Prathipadu, Kakinada | Aug 23, 2025
కాకినాడజిల్లా కోటనందూరులో స్వచంద్ర స్వచ్ దివాస్ కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా నివాసాలు ఏవిధంగా ఉంచుకుంటున్నామో పరిసరాలు కూడా అదే విధంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ఇతర అధికారులు పిలుపునిచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us