Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: దసరా బిగ్ సేల్ పేరుతో సైబర్ నేరాలు పాల్పడుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

India | Sep 12, 2025
దసరా వేళ బిగ్ సేల్ ఆఫర్లతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ నేరగాళ్లు తక్కువ ధరల్లో వస్తువులు అంటూ లింకులు పంపిస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు గెలుస్తారని మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us