Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం ఉద్యోగులు ఆందోళన

Himayatnagar, Hyderabad | Sep 1, 2025
తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను పాత పెన్షన్ పథకం కల్పిస్తుందని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఉద్యోగులకు హెచ్చరించారు. ప్రభుత్వ స్పందన కోసం వేలాదిమంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us