Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: వినాయకుడిని నియమనిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి: ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

Ibrahimpatnam, Rangareddy | Aug 30, 2025
మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాథుడికి ఎమ్మెల్యే ఆరి కె పూడి గాంధీ శనివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తీర్థప్రసాదాలను స్వీకరించారు. సిద్ధి బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియమ నిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us