Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: కల్లుకుంట గ్రామంలోని పొలంలో పాము కాటుకు గురైన రైతు, చికిత్స కోసం ఆదోనికి తరలింపు

Mantralayam, Kurnool | Aug 25, 2025
పెద్ద కడబూరు: మండలంలోని కల్లుకుంట గ్రామానికి చెందిన రైతు తిక్కన సోమవారం పాము కాటుకు గురయ్యాడు. పొలంలో నీటి పంపు సెటప్ చేయడానికి వెళ్లిన సమయంలో డబ్బాలో దాగి ఉన్న పాము కరిచిందని బంధువులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఆదోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us