Download Now Banner

This browser does not support the video element.

అల్లూరి జిల్లా: వంజర పంచాయితీ మర్రిపాలెం వంతెన పూర్తయ్యలా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు వినతి #localissue

Araku Valley, Alluri Sitharama Raju | Aug 28, 2025
అల్లూరి జిల్లా వంజరి పంచాయితీ మర్రిపాలెం లో వంతెన నిర్మించమని ఎన్నో సంవత్సరాలుగా కోరితే జిల్లా కలెక్టర్ స్పందించి వంతెన మంజూరు చేశారుగాని పనులు ఇలా ప్రారంభించి అలా నిలిపివేశారని దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. రెండు నెలలు ముందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు సమస్య వివరించగా తక్షణమే వంతెన మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇలా పనులు మొదలుపెట్టి అలా వివాహం ఉందని వెళ్ళిపోయారని గ్రామస్తులు తెలిపారు. దీంతో రహదారి అంతా చిత్రంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us