స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి సోమవారం సంగారెడ్డిలో తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.