Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహా సభలను జయప్రదం చేయండి: PDSU జిల్లా అధ్యక్షులు

Narayanpet, Narayanpet | Aug 24, 2025
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రేపు, ఎల్లుండి అనగా ఆగస్టు 25, 26 తేదీలలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మూడు గంటల సమయంలో మాట్లాడుతూ రేపు, ఎల్లుండి జరగబోయే అఖిలభారత ఐక్య రైతు సంఘం ప్రథమ మహాసభలకు రైతులు, ప్రజలు, అభ్యుదయ వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us