Download Now Banner

This browser does not support the video element.

అధిక వడ్డీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : హెచ్చరించిన వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వారిపై దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇటీవల నగరంలోని పాతూరు బంగారు షాపు నిర్వాహకుడి పై దాడికి పాల్పడిన వారిని బైండోవర్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us