Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుంతకల్లు నియోజకవర్గం లో 1661 పెన్షన్లను తొలగించారు: గుంతకల్లులో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి

Guntakal, Anantapur | Aug 21, 2025
తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. గుంతకల్ ఆర్డీవో కార్యాలయం వద్ద పెన్షన్లను పునరుద్ధరించాలని వైసీపీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడారు. గుంతకల్ నియోజకవర్గంలో 1661 పెన్షన్లను తొలగించారన్నారు. వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us