Download Now Banner

This browser does not support the video element.

జానకంపల్లిలో ఎడ్లబండ్ల పోటీల్లో గాయపడిన యువకుడు మృతి

Puttaparthi, Sri Sathyasai | Sep 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లిలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీల్లో గాయపడిన హేమంత్(20) శనివారం ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 15 రోజులపాటు బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడన్నారు. యుక్త వయస్సులోనే మరణించడంతో జానకంపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us