Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

Guntur, Guntur | Aug 25, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు బాధితులు వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us